ఆలయ అభివృద్ధికి విరాళం

ఆలయ అభివృద్ధికి విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామ వాస్తవ్యులు కంపమల్ల నాగభూషణంరెడ్డి ధర్మపత్ని లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు గురువారం చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు 25వేల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చారు.