యాదగిరిగుట్ట దేవస్థాన నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట దేవస్థాన నిత్య ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. సోమవారం సుమారు 23 వేల మంది భక్తులు దర్శించుకోగా.. రూ.23,94,907ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.