దారుణం.. చిన్నారి తల నరికిన మేనమామ

దారుణం.. చిన్నారి తల నరికిన మేనమామ

తమిళనాడు రామనాథపురంలో దారుణ ఘటన జరిగింది. రెండున్నరేళ్ల చిన్నారిని మేనమామ తలనరికి చంపాడు. పాప కనిపించటం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన పోలీసులు మేనమామ సంజయ్ పాపను హత్య చేసినట్లు తేల్చారు. స్థానిక చెరువు సమీపంలో చిన్నారి మొండెం దొరికగా.. మరోచోట తలను గుర్తించారు. ఆస్తి కోసమే చంపాడంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు.