ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం: WHO

ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం: WHO

ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరమని WHO మండిపడింది. గాజాలో తీవ్రమైన ఆకలి సంక్షోభం నేపథ్యంలో మానవతా సాయానికి అనుమతినివ్వాలని ఇజ్రాయెల్‌ను WHO చీఫ్ టెడ్రోస్ కోరారు. గాజా ప్రజలకు ఆహార సాయం అందకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని, తద్వారా వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది.