'దళితులపై దాడులు ఆపాలి'

'దళితులపై దాడులు ఆపాలి'

KRNL: జిల్లాలో దళితులపై దాడులు తీవ్రతరం అయ్యాయని BSS రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ ఇవాళ అన్నారు. ప్రశ్నించే గొంతును అణిచే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. SC, ST అఘాయిత్యాల నిరోధక చట్టం 1989 కింద నమోదైన కేసుల్లో వేగవంతమైన విచారణ కోసం కర్నూలులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.