పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
E.G: రాజమహేంద్రవరంలో పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం కొవ్వూరు ప్రభుత్వం ఆస్పత్రిలో డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరు మండల వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ జుత్తక చరణ్ తేజ 8 సార్లు రక్తదానం చేయడంలో పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.