KU పీజీ ఫలితాలు విడుదల

KMM: కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.ఈ మేరకు ఎంఏ (పొలిటికల్ సైన్స్)4వ సెమిస్టర్ మే,ఎంఏ(ఎంసీజే)మొదటి సెమిస్టర్ ఏప్రిల్,ఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ జూన్,ఎంఏ(ఇంగ్లిష్)మొదటి సెమిస్టర్ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను www.kuexams.org యూనివర్సిటీ వెబ్సైట్లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.