అంగడి కిష్టాపూర్లో కోటి తలంబ్రాల దీక్ష

SDPT: అంగడి కిష్టాపూర్ కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం శనివారం నాడు శివాలయంలో నిర్వహిస్తున్నామని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమం భక్తులందరు పాల్గొని గోటితో వడ్లను ఓలిచి అందించాలని అందరు భాగస్వాములు కావాలని కోరారు.