రైతులకు తహసీల్దార్ GOOD NEWS

రైతులకు తహసీల్దార్ GOOD NEWS

PLD: ఎవరైతే డాక్యుమెంట్స్ ఉండి, ఆన్‌లైన్‌లో నమోదు కాకుండా వెబ్ ల్యాండ్‌లో ఇతరుల కాలమ్స్ ఉన్న వారు తమను సంప్రదించాలని దాచేపల్లి తహసీల్దార్ జీ. శ్రీనివాస యాదవ్ తెలిపారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. తహసీల్దార్‌ని కలసి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేస్తే అర్హులైన వారి పొలాలను వారి పేరు మీద చేస్తామని చెప్పుకొచ్చారు.