నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: తర్లుపాడు మండలం మేకలువారిపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని సోమవారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ హనుమాన్ నాయక్ తెలిపారు. విద్యుత సరఫరా ఉండని గ్రామాలు మేకలవా రిపల్లి, కలుజువ్వల క్కపల్లి, జంగంరెడ్డిప పాడు, రాగిసమద్రం, కొండారెడ్డిపల్లి, లక్ష్మల్లిలు తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంత రాయం ఉంటుందని ఆయన తెలిపారు.