రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలి: కలెక్టర్

రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలి: కలెక్టర్

ATP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు ఖచ్చితంగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.