​'హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట'

​'హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట'

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం సంబేపల్లి మండలం పీ.ఎన్. కాలనీ పరిధిలోని శంకరాపురం, దాసరివాండ్లపల్లి లేఅవుట్లలో నూతనంగా నిర్మించనున్న రామాలయాలకు భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధార్మిక సంప్రదాయాల పరిరక్షణకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.