దుబ్బాక తొలి మున్సిపల్ సమావేశం
SDPT: దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సమావేశంలో మున్సిపల్ పరిధిలోని పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, నీటి సమస్యపై చర్చించారు. ఈ కార్యక్రమంలో MLA కొత్త ప్రభాకర్ రెడ్డి, సభ్యులు ఫాల్గొన్నారు.