సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’తో పటిష్ట నిఘా

సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’తో పటిష్ట నిఘా

SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలను CCTV నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తున్నారు. ఈ మార్చిలో జిల్లా వ్యాప్తంగా 350కి పైగా కెమెరాలను ఏర్పాటు చేశారు. నేర రహిత సమాజం కోసం ప్రతి గ్రామం ఒక రక్షణ కవచంలా మారాలని, ప్రజలు పోలీసులతో భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు.