మానవత్వం చాటుకున్న జనసైనికులు

మానవత్వం చాటుకున్న జనసైనికులు

W.G: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భీమవరం మండలం రాయలం జన సైనికులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన పునర్విక కోసం రాయలం గ్రామానికి చెందిన జన సైనికులు రూ. 2,65,000 లక్షల విరాళాలు సేకరించి ఎమ్మెల్యే చేతుల మీదుగా సోమవారం అందించారు. జన సైనికులు, వీర మహిళలు విరాళాలు సేకరించడం గొప్ప విషయం అన్నారు.