'కల్తీ అని తెలిసినా ఎలా అనుమతించారు'

'కల్తీ అని తెలిసినా ఎలా అనుమతించారు'

తిరుమల కల్తీ నెయ్యి కేసు సిట్ కస్టడీలో రెండో రోజు ముగిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అజయ్ కుమార్ సుగంధ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సమాచారం. మైసూరు రిపోర్ట్ వచ్చాక ఎవరికి చెప్పారు. కల్తీ అని తెలిసినా ఎందుకు తప్పు చేశారు. వారు ఇచ్చే కమీషన్లకు ఎందుకు తలొగ్గారు. అని సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించారు. ఈయన కొన్నింటికి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.