PACS కమిటీని ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే

కృష్ణా: రైతుల గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. మంగళవారం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో PACS కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొని వారితో ప్రమాణస్వీకారం చేయించారు.