మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం..ఆరు నెలల పాటు కాల్పుల విరమణ

మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం..ఆరు నెలల పాటు కాల్పుల విరమణ

MLG: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలని డిమాండ్ చేసింది.