తొలిసారి 10 మందికి రూ.కోటిపైనే

తొలిసారి 10 మందికి రూ.కోటిపైనే

ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ మొదటిరోజు వేలంలో తొలిసారి 10 మంది ఆటగాళ్లు రూ.కోటికి పైగా ధర పలికారు. మహమ్మద్ రైజా రూ.2.23 కోట్లు, దేవాన్క్ రూ.2,20 కోట్లు, అషు మాలిక్ రూ.1.90 కోట్లు, అంకిత్ జగ్లాన్ రూ.1.57 కోట్లు, అర్జున్ దేశ్వాల్ రూ.1.40 కోట్లు, నవీన్ కుమార్ రూ.1.20 కోట్లు, యోగేశ్ రూ.1.12 కోట్లు, గుమన్ సింగ్ రూ.1.07 కోట్లు, సచిన్ తన్వార్ రూ.1.05 కోట్లు, నితిన్ రూ.కోటి పలికారు.