మంత్రి లోకేష్‌ను కలిసిన ఎన్జీవో నేతలు

మంత్రి లోకేష్‌ను కలిసిన ఎన్జీవో నేతలు

GNTR: మంత్రి నారా లోకేష్‌ను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి విద్యాసాగర్ ఇతర జేఏసీ నేతలు సంయుక్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.