34 చలివేంద్రాలు ఏర్పాటు
VSP: నగరంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నార్త్ జోన్ ఈఈ పద్మావతి తెలిపారు. జీవీఎంసీ పరిధిలో చలివేంద్రాలు, గ్రీన్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ.. రానున్న మూడు రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.