విన్సెంట్ ఫెర్రర్‌కు ఎమ్మెల్యే ఘన నివాళి

విన్సెంట్ ఫెర్రర్‌కు ఎమ్మెల్యే ఘన నివాళి

ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలు కళ్యాణదుర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగుల అభ్యున్నతికి ఫెర్రర్ చేసిన సేవలను కొనియాడారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయించిందని ఆయన తెలిపారు.