'ప్రాణ త్యాగం చేసిన వారికి ఘన నివాళులు'

'ప్రాణ త్యాగం చేసిన వారికి ఘన నివాళులు'

BDK: ఇల్లందు పట్టణంలోని అమరులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్, కామ్రేడ్ గండి యాదన్నల స్థూపం వద్ద శనివారం CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చండ్ర అరుణక్క ఎర్రజెండ ఆవిష్కరించారు. అనంతరం పాయం వెంకన్న అధ్యక్షతన సభ నిర్వహించి మాట్లాడారు. ప్రజా పోరాటంలో నిరంతరం శ్రమిస్తూ ప్రాణ త్యాగాలు చేసిన వారికి విప్లవ జోహార్లు అని అన్నారు.