జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు
SRD: సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ వరకు పోలీస్ శాఖ 30 అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు , సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.