ప్రజల సమస్యలను తెలుసుకున్నమాజీ ఇరిగేషన్ డైరెక్టర్

ప్రజల సమస్యలను తెలుసుకున్నమాజీ ఇరిగేషన్ డైరెక్టర్

NLR: జిల్లాలోని మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు నివాసానికి సోమవారం దగదర్తి మండలంలోని పలు గ్రామాల ప్రజలు వచ్చారు. ప్రజలు తమ సమస్యలను మాలేపాటికి విన్నవించారు. గృహ నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, భూ సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కారం మార్గం త్వరలోనే చూపుతానని హామీ ఇచ్చారు.