వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.6,925 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి రూ.17, 100, వండర్ హాట్(WH) మిర్చి రూ.18,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.15,100, ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.