'వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ పొందాలి'

'వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ పొందాలి'

PDPL: వ్యాపారస్తులు అందరూ విధిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ధర్మారం ఎంపీఓ రమేష్ సూచించారు. మంగళవారం ఆయన ధర్మారంలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి పలు దుకాణాలను పరిశీలించారు. ట్రేడ్ లైసెన్స్ లేనివారికి నోటీసులు జారీ చేశారు. అలాగే దుకాణాలలో వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే రూ. 2500 నుంచి 5000 వరకు జరిమానా విధిస్తామని నోటీసులు అందజేశారు.