'వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు'

'వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు'

ELR: దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 400 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలోకి చేరారు. వారికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, దెందులూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.