ఈనెల 21న వైసీపీ ర్యాలీ

ఈనెల 21న వైసీపీ ర్యాలీ

ప్రకాశం: రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ ఈ నెల 21న ఇంకొల్లు స్థూపం సెంటర్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.