కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే

కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే

SKLM: ఉగాది సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం గరికపాలేంలోని గ్రామస్తులు కబడ్డీ పోటీలు గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు, Mp అప్పల నాయుడు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీ కాసేపు కబడ్డీ ఆడారు.