'సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాలి'

'సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాలి'

NTR: విజయవాడలోని హోటల్ వివాంతాలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి భూగర్భ జలాల డేటా ఆక్సిఫర్ మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై వర్క్ షాప్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ వాటర్ బోర్డ్ సభ్యుడు వరదరాజ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల వనరుల అంచనా, సువర్ణ నిర్వహణ వినియోగానికి కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పద్ధతులను విస్తారంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.