పొలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరగాలి: కలెక్టర్
NGKL: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియతోపాటు ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. రేపు ఉదయం 7 గంటలకు 137 గ్రామ పంచాయతీలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సిబ్బందితో పాటు అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.