చేపల మార్కెట్‌లో సమస్యలపై కాంగ్రెస్ ఆందోళన

చేపల మార్కెట్‌లో సమస్యలపై కాంగ్రెస్ ఆందోళన

PPM: పార్వతీపురం మున్సిపల్‌లోని చేపలు, మాంసం మార్కెట్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, కరెంట్, శానిటేషన్, రహదారి వంటి మౌలిక సదుపాయాల లేమితో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లేక నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ, కూటమి పాలన వైఫల్యమని, వెంటనే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.