రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్కు అరుదైన గౌరవం

GNT: రైల్వే డివిజన్ ప్రొడక్షన్ కోర్స్లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్గా పనిచేస్తున్న బి. శైలేష్ కుమార్కు, రైల్వే బోర్డు ఆయన 8 ఏళ్ల సేవలకు గాను రాష్ట్రీయ చిహ్నాన్ని (అశోక చక్రం) ప్రకటించింది. ఈ చిహ్నాన్ని గురువారం డీఎస్సీ మధుసూదన్ రావు సమక్షంలో ఆయన భుజాలపై అమర్చారు.