ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్య

ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలోని సిద్దార్థ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (35) మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడులు చేయడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.