అందుకు గర్వపడుతున్నా: ట్రంప్

అందుకు గర్వపడుతున్నా: ట్రంప్

భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు అణ్వాయుధ యుద్ధంగా మారకుండా ఆపటాన్ని గర్వపడుతున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. బుల్లెట్లతో కాకుండా వాణిజ్యంతో యుద్ధాన్ని ఆపానన్నారు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ.. ఉద్రిక్తతలు అలాగే కొనసాగి ఉంటే అత్యంత దారుణంగా ఉండేవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరుతుందని వెల్లడించారు.