'విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలి'
TG: విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎంపీ రఘురాం రెడ్డి ఆరోపించారు. AP విభజన చట్టంలో TGకి పలు హామీలు ఇచ్చారని తెలిపారు. NIT, IIM వంటి విద్యా సంస్థలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. HYDని IT హబ్గా.. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ వంటి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారని చెప్పారు. AP తరహాలోనే TGకి అదనపు నిధులు ఇవ్వాలని కోరారు.