కనిగిరిలో 12న రైతు బజార్ ప్రారంభం

కనిగిరిలో 12న  రైతు బజార్ ప్రారంభం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని తీగల గొందిలో రూ.1.10 కోట్లతో నూతన రైతు బజార్ నిర్మించారు. ఈనెల 12వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, రైతు బజార్ ప్రారంభంతో వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు.