'జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించాలి'

'జిల్లాలో శతశాతం అక్షరాస్యతను సాధించాలి'

VZM: అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శతశాతం అక్షరాస్యతకు కృషి చేయాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. ఉల్లాస్‌లో బాగంగా చేపట్టిన అక్షరాంధ్ర ప్రత్యేక కార్యక్రమం ద్వారా దశలవారీగా జిల్లా ప్రజలందరినీ అక్షరాస్యులను చేయాలని సూచించారు. దీనిలో భాగంగా మొదట విడత సుమారు లక్షన్నర మందిని అక్షరాస్యులను చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.