ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు మునిసిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువ జామునే ఆలయ అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తరువాత కుంకుమ, సింధూరం పాటు వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.