సైన్స్ వేడుకల్లో పాల్గొన్న DMHO
WGL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సంపేట మైనార్టీ బాలికల పాఠశాలలో శనివారం అంతర్జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను (DMHO) డా. సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం మన జీవితంలో కీలకమని అన్నారు. విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థులకు సూచించారు.