'స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

'స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం'

ATP: కలెక్టరేట్‌లోని  రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామన్నారు.