కొత్త చాప్టర్ ప్రారంభం.. ధనశ్రీ వర్మ పోస్టు వైరల్

టీమిండియా క్రికెటర్ చాహల్, ధనశ్రీవర్మ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తీర్పు వెలువరించే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు ఇటీవల ధనశ్రీ వెల్లడించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్గా మారింది. 'ఎదిగేందుకు ఇదే సరైన సమయం. ఇప్పుడే కొత్త చాప్టర్ ఆరంభం' అంటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టుకుంది.