సంగారెడ్డి JNTUHలో జిల్లాకి చెందిన విద్యార్థి ఆత్మహత్య
SRPT: సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి JNTUH హాస్టల్లో చోటుచేసుకుంది. మోతె(M) సిరికొండ గ్రామానికి చెందిన మహేష్ హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజులుగా కాలేజీకి వెళ్లకుండా రూమ్లోనే ఉంటున్నట్లు తోటి విద్యార్థుల తెలిపారు. మృతుడి రూమ్లో సూసైడ్ నోట్ ఉండగా, యూనివర్సిటీ సిబ్బంది తీసుకున్నట్లు సమాచారం.