హోలీ సంబరాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

హోలీ సంబరాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

NZB: డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల కొండ ప్రశాంత్ రెడ్డి (నగేష్ రెడ్డి) ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పంటలు బాగా పండి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. పరస్పరం రంగులు పూసుకుంటూ పండుగ జరుపుకున్నారు.