INSPIRATION: నీలం సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి.. దేశ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. భారత రాష్ట్రపతిగా, AP CMగా, లోక్సభ స్పీకర్గా అనేక పదవులను చేపట్టారు. అనంతపురం జిల్లా ఇల్లూరులో జన్మించిన ఆయన 1956 నవంబర్ 1న ఉమ్మడి AP తొలి CMగా ప్రమాణస్వీకారం చేశారు. దిగువసభ స్పీకర్గా పని చేసిన తొలి తెలుగు వ్యక్తి ఆయనే. నిస్వార్థ సేవ, విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.