బొమ్మూరులో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం

బొమ్మూరులో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం

E.G: రాజమండ్రి రూరల్(మం) బొమ్మూరులోని వైసీపీ కార్యాలయం వద్ద జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వజ్ర భాస్కర్ రెడ్డి విచ్చేశారు. ఈ మేరకు డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి, దాని విధి విధానాలు పూర్తి వివరించారు.