'విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి'

'విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి'

MBNR: విద్యార్థులు రీల్స్ పై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బాధ్యతతో మెలగాలన్నారు.