BREAKING: భారీగా పెరిగిన ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,460 పెరిగి 1,26,280కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరగడంతో రూ.1,15,750గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ. 1,70,000గా ఉంది.