జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
NGKL: జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యధికంగా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో 15.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి 16.4 డిగ్రీలు, వెల్దండ 16.8 డిగ్రీలు, కొండారెడ్డిపల్లి 16.9 డిగ్రీలు, కోడేర్ 17.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.